జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. వీటిని విస్తృత ధర్మాసనానికి నివేదించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370 ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్ ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి సహాయపడే చారిత్రాత్మక దశ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ఢిల్లీలో జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. “ఆర్టికల్ 370 ను తొలగించడం ఒక చారిత్రాత్మక దశ.. ఇది జమ్�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికణం రద్దు వెనుక భారత ప్రభుత్వ ‘ అభివృధ్ది అజెండా ‘ ఏమిటో తమకు తెలుసునని అమెరికా అంటోంది. అయితే ఆ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని యుఎస్ చెబుతోంది. కాశ్మీర్ లోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ద
భారత-పాకిస్తాన్ దేశాలమధ్య రేగిన కశ్మీర్ చిచ్ఛుకు ఆజ్యం పోస్తూ … పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా రంగంలోకి దిగాడు. కశ్మీర్ అంశం పాక్ రక్తం లోనే ఉందని అంటూ… తిరిగి తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆయన.. కార్గిల్ యుధ్ధం గురించి ప్రస్తావించాడ�
జమ్మూకాశ్మీర్ కు సంబంధించి 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్ భగ్గుమంటోంది. కాశ్మీర్లో రక్తపుటేరులు పారించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ పొడవునా 100 మందికి పైగా స్పెషల్ సర్వీసు కమాండోలను నియమించింది. తరచూ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరగడానికి ఇదే కారణమని అంటున్నారు. ఈ కమెండోలతో బాటు