పార్టీ నేతలకు , కార్యకర్తలకు మధ్య సమన్వయం ఉండాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వీరిని విస్మరించరాదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్...
రాజస్తాన్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించానని, తన అభిప్రాయాలను వారు సావధానంగా విన్నారని అసమ్మతి నేత సచిన్ పైలట్ తెలిపారు.