ఇరాక్ లోని ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఆ దేశంలో ఇటీవల తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు కురవకపోవడంతో టైగ్రిస్ వంటి పెద్ద నది కూడా ఎండిపోయింది.
చైనా నుంచి మొదటిసారిగా ఇండియాకు అతి పెద్ద 'కోవిడ్ సాయం' అందింది. కోవిడ్ సంక్షోభంతో దేశం విలవిల్లాడుతున్నప్పుడు డ్రాగన్ కంట్రీ నుంచి 3,600 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరాయి..
3000 Year Golden City: పురాతత్వ శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతనమైన బంగారు నగరాన్ని గుర్తించారు. ఇది ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అనే పేరుగల 3 వేల ఏళ్ల కిందటి పట్టణం..
అగస్టా వెస్ట్ లాండ్ దర్యాప్తు కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది.(12 లగ్జరీ హెలికాఫ్టర్ల కొనుగోలులో రూ..3,600 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి).
ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి, బుధవారం నాటికీ ఇవి 70 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 3,788 కేసులు నమోదు కాగా.. 64 మంది రోగులు మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,365 కి చేరింది. మొత్తం 26,588 యాక్టివ్ కేసులు కాగా.. 41,437మంది రోగులు కోలుకున్నారు. ప్రతి కరోనా రోగి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా �
కేరళలో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. రాష్ట్రంలో 3,503 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రంగా మారుతోందని, పాజిటివ్ కేసులు కనబడని వారిలోనూ ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉండడం మరీ కలవరానికి..
దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433 కి చేరింది . గత 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదు కాగా.. 19 మంది రోగులు మృతి చెందారు. మొత్తం 1568 మరణాలు సంభవించాయి. 12,727 మంది కోలుకున్నారని.. ఈ ఉదయానికి రీకవరీ రేటు 27.4 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1567 కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య [&he
జపాన్ లోని యోకొహోమా పోర్టుకు చేరింది ఓ నౌక.. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఈ నౌకలో కరోనా సోకిన 10 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇందులోని 3,700 మందికి స్కానింగ్ టెస్టులు అవసరమయ్యాయి. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఈ నౌకలో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలున్న పది మందిని వెంటనే ఆస�
తెలంగాణలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను.. దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) సంస్థ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హేతుబద్దీకరణ’ పేరిట ప్రభుత్వం ఇలా దాదాపు 3,500 స్కూళ్లను మూసివేయాలనుకుంటుందని.. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిను�
ఇండియాలో సుమారు 3 వేల పులులు ఉన్నాయని, ప్రపంచంలోనే మనదేశం వాటికి సురక్షితమైన ‘ స్వర్గధామం ‘ వంటిదని అన్నారు ప్రధాని మోదీ. సోమవారం ఢిల్లీలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018 ని విడుదల చేసిన సందర్భంగా ఆయన… మన దేశంలో పులుల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని తెలిపారు. 2014 లో 14,000 పులులు ఉండగా.. 2018 నాటికి ఈ సంఖ్య 2,967 కు చేరిందని ఆ�