ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇద్దరు అధికారులను కోర్టు మార్షల్కు, మిగిలిన నలుగురిపై పాలనాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అసలేం జరిగింది : �