ఉత్తరప్రదేశ్ లో మొదటిసారిగా మంగళవారం కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 7,336 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 30 తరువాత ఇలా గణనీయంగా తగ్గడం ఇది తొలి సారని, 24 గంటల్లో 282 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ అధికారి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు.
తెలుగు మూవీ 'వీ' ని 24 గంటల్లోగా తొలగించాలని అమెజాన్ ప్రైమ్ వీడియోను బాంబేహైకోర్టు ఆదేశించింది. హీరో నాని నటించిన ఈ చిత్రం ఈ ప్లాట్ ఫామ్ పై నేరుగా రిలీజయింది....
బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు సైతం దిగుతున్నారు.
డిసెంబర్ నెలలో నూతన నిబంధనలు రానున్నాయి. వివిధ రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న రూల్స్ను మారుస్తూ ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కొత్త రూల్స్ను..
భారతీయ రిజర్వు బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్’ ఆర్టీజీఎస్ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఆంక్షలను సడలించిన ఫలితంగా ఢిల్లీలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 2,737 కేసులు నమోదయ్యాయి. 67 రోజుల తరువాత మళ్ళీ ఇన్ని కేసులు నమోదు కావడం..
ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరిగాయి. రెండు నెలల తరువాత ..గత 24 గంటల్లో 2,312 కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనా రోగులు మరణించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ కేసుల..