Assembly Elections: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడు కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్..
కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించడమో, పునర్వ్వవస్థీకరించడమో చేస్తారనుకుంటే ఏకంగా సమూల ప్రక్షాళన చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది మోడీ సర్కారు. ఇప్పుడు ఉద్వాసనకు గురైన మంత్రులను ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.
ఉత్తరప్రదేశ్ లో 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అప్పుడే తన వ్యూహం ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ..