కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్.. పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో వచ్చి ఓటేశారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ముఖేష్ గౌడ్.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఎన్నికలు కావడంతో ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులు ఆయణ్ని అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్ర�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది. 2019 లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 11, 2019) ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేకించి తొలిసారి ఓటు వేసే దేశ పౌరులను ప్రొత్సహిస్తూ సెర్చ్ పేజీపై ఇంకుతో కూడిన ఫింగర్ డూడుల్ ను డిస్ప్లే చేసింది. ఇంక్ ఫింగర్ ను క్లిక్ చేయగానే.. వెంటనే.. యూజర్లకు ఓటింగ్ �
నాంపల్లిలోని వ్యాయామ్శాల హైస్కూల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఎన్నిపనులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సై
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇక మనకు విద్యుత్ కష్టాలు ఉండవని తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. దేశంలో అత్యధిక తలసరి విద్యుత్ వాడుకునే ప్రథమ రాష్ట్రం తెలంగాణ అని గుర్తు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఊహించని షాక్ తగిలింది. ఈ పార్టీలతో జట్టుకట్టి ముచ్చటగా మూడురోజులు గడవక ముందే నిషద్ పార్టీ గుడ్బై చెప్పేసింది. నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్తో సమావేశమైన కొద్ది సేపటికే… ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వేరుపడ�
లోక్సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తెలంగాణ ఎంపీలు కీలక పాత్ర పోషించనున్నారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. 35 ఏళ్ల కిందటే కా�
టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తిరిగి ఈనెల 25 తర్వాతే లోక్సభ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనే అవకాశం ఉంది. గురువారమే ఎంపీ అభ్యర్థులను ప్రకటించటం, వారంతా నామినేషన్ల దాఖలు హడావుడిలో ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 17న కరీంనగర్లో టీఆర్ఎస్ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాని�