Maloth Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు చుక్కెదురైంది. ఓటర్లకు డబ్బు పంపిణీ కేసులో కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు.. రూ.10వేలు జరిమానా కూడా విధిస్తూ ప్రజా ప్రతినిధుల
Two years for ysrcp mass victory : 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి...
Election time seized money : ఎన్నికలలో డబ్బుల ప్రభావం బాగా పెరిగిపోయింది అంటున్నారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. వీటివల్ల ఎన్నికల నిర్వహణ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లా..
2014 సీన్ రిపీట్ అవుతుందా? పవన్ కల్యాణ్ నోట ఢిల్లీ మాట ఎందుకు వినిపించింది? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ పవన్ దారెటు? ఆదివారం జరిగిన విశాఖ లాంగ్ మార్చ్లో పవన్ కల్యాణ్ మాటలను లోతుగా అర్థం చేసుకుంటే జరగబోయేది ఇదేనన్న డౌట్ రాకమానదు. మొదట్నించి బిజెపి పట్ల సాఫ్ట్ కార్నర్ వున
తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ, హరీష్ రావు, కేటీఆర్ కు చోటు, ఓ మహిళా నేతకు అవకాశం అంటూ..ఇటు టీఆర్ఎస్ తో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికలిగిస్తోంది. అన్ని కుదిరితే ఆగస్టులోనే విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంల�
ఏపీ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2009 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1983లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారాయన. తరువాత 1995లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్ర
ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి..క్లుప్తంగా జగన్.. కడప జిల్లా పులివెందులలో 1972 డిసెంబరు 21 న పుట్టిన ఈయన రాజకీయ మహాప్రస్థానం.. 2019, మే 23 న ఓ ఘనమైన మలుపు తిరిగింది. ఏపీలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని మట్టి కరపించింది. దివంగత సిఎం రాజశేఖర రెడ్డి కుమ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలూ ఈసీపై విమర్శలు కురిపిస్తున్న వేళ..బీజేపీ కనుసన్నుల్లో ఎన్నికల కమిషన్ పని చేస్తోందని ఆరోపిస్తున్న వేళ.. ప్రణబ్ దాదా వాయిస్ మాత్రం ఇందుకు భిన్నంగా పలికింది. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జ
17 వ లోక్ సభకు ఓటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఏప్రిల్ 11 న మొదలైన ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ఆ రోజుతో ముగిసింది. ఇక అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు.. ఈ నెల 23 గురువారం ఓట్ల లెక్కింపుతో ఇది మరింత ‘ హీటెక్క’ నుంది. ఈ నేపథ్యంలో 2014 నాటి ఎన్నికలను ఈ తాజా ఎన్నికల సరళిని ఒక్కసారి పోల్చుకుంటే.. దేశ ఓటర్లలో ‘ చైతన్యం ‘ తగ్గిన విషయం స్పష్టమ�
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లో ఉన్నవారు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన సంగతి చేసిన విషయం తెలిసిందే. అందుకే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కొన్ని చోట్ల ఈసీ త్వ�