ఆంధ్రా ఆక్టోపస్గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. ఆయన చెప్పినట్లుగానే తిరుపతి స్వామివారి సన్నిధిలో సర్వే ఫలితాలను వివరించారు. ఇవి శాస్త్రీయంగా జరిగిన సర్వే అని ఎవరి ఒత్తిళ్లు తనపై లేవన్నారు. ముందుగా తెలంగాణలోని పార్లమెంట్ ఫలితాలపై లగడపాటి తన టీం అంచనాను వివర�
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండగా.. కొన్ని ఫేక్ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి కానీ ఇది మాత్రం ఫేక్ సర్వే అని తెలిసిపోతోంది. ఇప్పటికే కొన్ని జాతీయ సర్వేల్లో వైస్సార్సీపీదే విజయం అని తేల్చేశాయి. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల్లో మరింత చేరువయ్యారని.. 2014తో పోలిస్తే ఈసారి ఓట్లు శాతం, సీట్లు పెరిగ