కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఏడు కోట్ల రూపాయల బంగారు నగల చోరీ కేసులో ఓ కానిస్టేబుల్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్లో పనిచేసే నిందితుడు
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం త్వరలో తీర్పు వెలువరిస్తుందన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం పెరుగుతోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా.. మరో వర్గం వారు రెచ్చపోతారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో దేశంలో పలు సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు పెంచుతున్నారు. అటు అయోధ్యలోనైతే గత నెల రోజులుగా రోజుర�