పవర్స్టార్ పవన్ కల్యాణ్తో ఓ చిత్రానికి కమిట్ అయిన హరీష్ శంకర్.. ఈ మూవీ తరువాత 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంలో మరో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలపై సూపర్స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. తమ హీరో తదుపరి సినిమా ఏంటి..? అసలు మహేష్ బాబు ఏం ఆలోచిస్తున్నారు..? సూపర్స్టార్ ఎందుకు ఇంత డైలమాలో ఉన్నారు..? ఇలాంటి ప్రశ్నలు వారందరిలో తొలుస్తున్నాయి.
హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృకలో సిద్ధార్థ, బాబీ సింహా ప్రధాన పాత్రలలో నటించగా.. తెలుగులో వరుణ్ తేజ్, అథర్వ మురళీ నటించారు. ఇక ఈ మూవీ కోసం మొదటి సారిగా విలన్గా మారాడు వరుణ్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. త�
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. ఇందులో కోలీవుడ్ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించగా.. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది. ఇక ఇందులో శ్రీదేవి పాత్రలో ఆమె కనిపించగా.. దానికి సంబంధించిన ఫస్ట్లుక్ను పూజా తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. అందులో సైకిల్ ఎక్కి, సంచి చ�