తెలుగు వార్తలు » 14 Days
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన మహమ్మారి పల్లెపల్లెకు విస్తరిస్తోంది. మాకేం కాదన్న ధీమాతో ఉన్న వర్గాలు సైతం కొవిడ్ బారినపడుతున్నారు. ఇన్నిరోజులు కరోనా వారియర్లపై ప్రభావం చూపిన ఈ రాకాసి తాజాగా టీచర్లపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఆన్లైన్ పాఠాలు ప్రారంభమైన రెండు వారాల వ్యవధిల�
సుశాంత్ కేసులో రియాచక్రవర్తిని బుధవారం ఉదయం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. ఆమె బెయిల్ అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించారు. 14 రోజుల జైలు శిక్ష విధించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి లాక్డౌన్ విధించాలని నిర్ణయించాయి. తాజాగా మణిపూర్ సైతం మరో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించింది.
కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. ఏయే దేశాల నుంచి ప్రజలను జులై నుంచి తమ దేశాల్లోకి అనుమతించాలో తెలియక యూరపియన్ యూనియన్ కూటమి అయోమయంలో పడింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి..
కరోనా నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన నేపథ్యంలో.. ఈ వైరస్ నివారణకు ఇంట్లో తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని ప్రజలను ఆదేశించింది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సోకుతుందని అనుకుంటూవచ్చాం.
జపాన్ లోని యోకొహోమా పోర్టుకు చేరింది ఓ నౌక.. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఈ నౌకలో కరోనా సోకిన 10 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇందులోని 3,700 మందికి స్కానింగ్ టెస్టులు అవసరమయ్యాయి. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఈ నౌకలో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలున్న పది మందిని వెంటనే ఆస�
చంద్రునిపై విక్రమ్ లాండర్ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలు విరమించలేదని ఇస్రో చీఫ్ శివన్ ప్రకటించారు. ఆ వ్యోమనౌకతో కాంటాక్ట్ ఏర్పరచుకోవడానికి 14 రోజులపాటు కృషి చేస్తామని, ఇది ఫలిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. మిషన్ చివర్లో నిర్వహించిన పవర్ డిసెంట్ అంచెలో నాలుగు దశలున్నాయి. మొదటి మూడు దశలూ సవ్యంగా సాగాయ�