దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత 24 గంటల్లో 218 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క సిటీలోనే ఈ కేసుల సంఖ్య 993 కి చేరుకుంది. పది మంది రోగులు మరణించారు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176