కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ రెండో సంవత్సరం టైం టేబుల్ విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ తాజాగా
ఓపెన్ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 60 కేంద్రాల్లో 14,676 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో 9,382 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 63.93 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. గుంటూరులో 88 శాతం మంది అత్యధికంతో మొదటిస్థానంలో ఉండగా.. కడప 30 శాతంతో