వీళంతా సర్కారీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు..! కానీ వీళ్లు చిన్నవయసులోనే అపారమైన మేదోశక్తిని పెంపొందించుకున్నారు. మట్టిలో ఉండే మాణిక్యాల కు కాస్త సాన బెట్టారు టీచర్లు. ఏకంగా అయస్కాంతం నుంచి వైఫై కనెక్షన్ సృష్టించి అందరినీ ఔరా అనిపించారు.
AP Tenth Results: కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన్త్, ఇంటర్ విద్యార్థుల..
Exam Arrangements: జులైలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలపై రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పిన AP సర్కార్... అప్పుడే ఏర్పాట్లు చేస్తోంది. జులై మొదటి వారంలో...
పదో తరగతి విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించే పరీక్షల్లో బిట్ పేపర్ తొలగించింది ప్రభుత్వం. కాగా ఇదివరకే బిట్ పేపర్ తొలగిస్తామని ఏపీ ప్రభుత్వం..
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై 10 నుంచి 15వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను..
టిఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ తన నియోజకవర్గం విషయంలో ఎంత క్లారిటీతో వుంటారో.. సిద్దిపేటలో ఎవరిని అడిగినా చెబుతారు. నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలన్న హరీశ్ సంకల్పం ఒక్క కోమటిచెరువును చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి హరీశ్ తాజాగా ఓ వెరైటీ మెసేజ్తో తనదైన శైలిని మరోసారి ప్రదర్శించారు. ఇంతకీ ఏంటా మెసేజ్? ఎవరిక