డ్రాగన్ కంట్రీపై అగ్రరాజ్యం ప్రతీకారానికి దిగింది. వెయ్యి మందికి పైగా చైనా పౌరులకు యునైటెడ్ స్టేట్స్ వీసాలను రద్దు చేసింది. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వీసాలు రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి బుధవారం ప్రకటించారు.
మాల్దీవుల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ యుధ్ధ నౌక గురువారం మాల్దీవుల రాజధాని మాలె చేరుకుంది. 'ఆపరేషన్ సముద్ర సేతు' పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం..