తాజాగా జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ షోలో అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్గా సరికొత్త రికార్డును సృష్టించారు 33 ఏళ్ళ బి రాజా రవీంద్ర. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం..
భారత్లోని పలు ఐఐటీల్లో ఏడు కంపెనీలు పెద్ద మొత్తంలో వార్షిక ఆదాయాన్ని అందిస్తూ పలువురు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చాయి. క్యాంపస్ సెలక్షన్లలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏకంగా రూ. కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ ప్రోగ్రాంకు బుల్లితెరపై విశేష స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సామాన్యులకు ఓ వరం అని చెప్పవచ్చు. సరస్వతి కటాక్షంతో లక్ష్మీదేవిని పొందడానికి ఈ షో వారికి చక్కని వేదిక అయింది. 2000లో మొదలైన ఈ షో ఇప్పటికే 10 సీజన్స్ పూర్తి చేసుకుని.. 11వ సీజన్ను ప
మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు మంచి విజయాలే అందుకున్నాడు. కాకపోతే వరసగా ప్లాపులు ఎదురవుతుండటంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే విష్ణు తాజాగా రియల్ హీరో అనిపించుకున్నాడు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అం