ఇండియాలో 33,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 8,325 మంది కరోనా రోగులు కోలుకున్నారు. మృతుల సంఖ్య 1074 కి పెరిగింది. అయితే 14 రోజుల క్రితం రికవరీ రేటు 13 శాతం ఉండగా తాజాగా గురువారం నాటికి అది 25 శాతానికి పైగా పెరిగింది. గత 24 గంటల్లో 1718 కేసులు నమోదు కాగా.. 67 మంది రోగులు మరణించారు. ఇక కరోనా హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య 170 నుంచి 129 కి తగ్గింది. […]
ఈ ఏడాది పాకిస్తాన్ 2,050 కి పైగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఈ రెచ్ఛగొట్టుడు, కవ్వింత చర్యలపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నిర్వాకం కారణంగా 21 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని కేంద్ర వర్గాలు తెలిపాయి. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఎన్నిసార్లు ఆ దేశ�