సుష్మా పార్థివదేహానికి సోనియా నివాళి
సుష్మా స్వరాజ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలియజేశారు. దేశం ఓ గొప్ప నాయకురాలని కోల్పోయిందన్నారు. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు.
సుష్మా స్వరాజ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలియజేశారు. దేశం ఓ గొప్ప నాయకురాలని కోల్పోయిందన్నారు. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు.