సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు…విసేరా రిపోర్టులో ఏముందంటే ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి కేసుకు సంబంధించి విసేరా రిపోర్టు సోమవారం ముంబై పోలీసులకు అందింది. ఆయన ఆత్మహత్య కేసులో అనుమానించదగిన అంశాలు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు...విసేరా రిపోర్టులో ఏముందంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 3:58 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి కేసుకు సంబంధించి విసేరా రిపోర్టు సోమవారం ముంబై పోలీసులకు అందింది. ఆయన ఆత్మహత్య కేసులో అనుమానించదగిన అంశాలు కనబడలేదని ఈ నివేదిక తెలిపింది. అంటే హింస లేదా ఘర్షణ జరిగి ఉంటుందనడానికి ఆధారాలను ఈ రిపోర్టు తోసిపుచ్చింది. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరి ఆడక ఆయన మృతి చెందారని పోస్ట్ మార్టం నివేదిక ఇదివరకే స్పష్టం చేసింది. ఇక సుశాంత్ గోళ్లు, కడుపునకు సంబంధించిన వాష్ ఫ్లూయిడ్ నమూనాల రిపోర్టు అందవలసి ఉంది. ఒకవేళ ఘర్షణ పడి  ఉంటే ఎలాంటి గాయాల తాలూకు గుర్తులు గానీ ఉన్నాయా అన్న విషయం ఈ రిపోర్టు ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 13 న వారు అయిదుగురు ఫోరెన్సిక్ టీమ్ సభ్యులను కలుసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ఒక్కొక్కరిని విడివిడిగా కూడా విచారించారు. అనంతరం ఈ కేసులో ‘సెన్సేషనల్’అంశాలేవీ లేవని నిర్ధారించారు.

సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 37 మందిని విచారించారు. వీరిలో మహేష్ భట్ వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు