మాయావతి, యోగీపై చర్యలు.. ఈసీపై సుప్రీం సంతృప్తి..
రాజకీయ నాయకులు మతపరమైన వ్యాఖ్యలు చేస్తుండడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈసీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించిన నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనపై ఇప్పుడు ఈసీ మేల్కొన్నట్లు కనబడుతుందని వ్యాఖ్యానించిన సుప్రీం. కాగా.. మాయావతి ప్రచార నిషేదాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో మాయావతి పిటిషన్ను పరిశీలించలేమని […]
రాజకీయ నాయకులు మతపరమైన వ్యాఖ్యలు చేస్తుండడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈసీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించిన నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనపై ఇప్పుడు ఈసీ మేల్కొన్నట్లు కనబడుతుందని వ్యాఖ్యానించిన సుప్రీం. కాగా.. మాయావతి ప్రచార నిషేదాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో మాయావతి పిటిషన్ను పరిశీలించలేమని తేల్చింది. అవసరం అనుకుంటే ప్రత్యేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.