రజనీ ‘అన్నాత్తే’ ఆగిపోయిందా..!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో 'సిరుతై' శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'అన్నాత్తే'. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

రజనీ 'అన్నాత్తే' ఆగిపోయిందా..!
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 9:06 AM

Rajinikanth Annaathe: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్ విధించే సమయానికి ఈ మూవీ షూటింగ్ దాదాపు‌ 50 శాతం పూర్తి అయ్యింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో ‘అన్నాత్తే’ ఆగిపోయినట్లు పుకార్లు మొదలయ్యాయి.

రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చే వరకు సెట్స్ మీదకు వెళ్లకూడదని రజనీ భావిస్తున్నారట. ఈ క్రమంలో అన్నాత్తే ఆగిపోయిందని, రజనీ అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అన్నాత్తే ఆగలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్‌ను ఇంకా ప్రారంభించలేదని చెబుతోంది. కాగా సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డి.ఇమ్మన్‌ సంగీతం అందించనున్నారు.

Read This Story Also: లంకా దినకర్‌కి షోకాజ్ నోటీస్‌

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??