తమిళ రాజకీయాల్లో సంచలనం, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటన

అభిమాన సంఘాలతో కీలక చర్చల అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తమిళనాట జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు.

తమిళ రాజకీయాల్లో సంచలనం,  కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2020 | 2:48 PM

అభిమాన సంఘాలతో కీలక చర్చల అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తమిళనాట జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. 2021 ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. డిసెంబర్ 31 న పార్టీకి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. రజినీ పార్టీ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తలైవా తమిళనాడు తదుపరి సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..