టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వెర్సస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 48వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. Ashwin calls it right at the toss and elects to bowl first against the @SunRisers.#SRHvKXIP pic.twitter.com/OvqvPTSMDJ — IndianPremierLeague (@IPL) April 29, 2019

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
Follow us

|

Updated on: Apr 29, 2019 | 7:40 PM

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వెర్సస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 48వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.