‘ఆపండి మీ నినాదాలు’, ఆగ్రహించిన నితీష్ కుమార్

బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మధ్య ప్రచారాలు ‘ఉప్పు, నిప్పు’లా సాగుతున్నాయి. తేజస్వి యాదవ్ ర్యాలీలకు జనం పోటెత్తుతున్న వీడియోలు వైరల్ అవుతుండగా.. నితీష్ కుమార్  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బుధవారం నితీష్ పాల్గొన్న ఓ ప్రచార సభకు హాజరైన జనం..’లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేయడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. ‘మీరు ఏమంటున్నారు ? ఏమిటీ నాన్సెన్స్ ? ‘అని గట్టిగా కేక పెట్టారు. ఇక్కడ గందరగోళం […]

'ఆపండి మీ నినాదాలు', ఆగ్రహించిన  నితీష్ కుమార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 21, 2020 | 8:00 PM

బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మధ్య ప్రచారాలు ‘ఉప్పు, నిప్పు’లా సాగుతున్నాయి. తేజస్వి యాదవ్ ర్యాలీలకు జనం పోటెత్తుతున్న వీడియోలు వైరల్ అవుతుండగా.. నితీష్ కుమార్  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బుధవారం నితీష్ పాల్గొన్న ఓ ప్రచార సభకు హాజరైన జనం..’లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేయడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. ‘మీరు ఏమంటున్నారు ? ఏమిటీ నాన్సెన్స్ ? ‘అని గట్టిగా కేక పెట్టారు. ఇక్కడ గందరగోళం చేయకండి..నాకు ఓటు చేయకపోతే ఫరవాలేదు..అల్లరి చేయడానికే మీరిక్కడికి వచ్చారా  అని నితీష్ అన్నారు. ఈ నెల 28 న బీహార్ తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..