ఉరిశిక్షల విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్యసమితి

ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయాలని ఆంటోనియా గ్యుటెరెస్ అన్నారు. ఒకవేళ శిక్షగా ఉరిశిక్ష వేసిఉంటే.. అలాంటి వాటిని శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలని కోరారు.ఇది ఐక్య రాజ్య సమితి నిర్ణయం […]

ఉరిశిక్షల విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్యసమితి
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 8:17 PM

ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయాలని ఆంటోనియా గ్యుటెరెస్ అన్నారు. ఒకవేళ శిక్షగా ఉరిశిక్ష వేసిఉంటే.. అలాంటి వాటిని శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలని కోరారు.ఇది ఐక్య రాజ్య సమితి నిర్ణయం తీసుకుందని తెలిపారు.

కాగా.. శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైలులో నిర్భయ దోషులను నలుగురిని ఒకేసారి ఉరి తీసిన విషయం తెలిసిందే. ఈ శిక్ష అమలైన మరుసటి రోజే.. ఐక్య రాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకుంది.ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి.. ఆమె మరణానికి కారణమైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లను శుక్రవారం తీహార్ జైలులో తెల్లవారు జామున 5.30 గంటలకు ఉరితీసఇన విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు