ఎట్టకేలకు శ్రీలంకలో ముగిసిన ఎమర్జెన్సీ

నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్‌లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్‌లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఏప్రిల్ 22వతేదీ నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా టెన్షన్ […]

ఎట్టకేలకు శ్రీలంకలో ముగిసిన ఎమర్జెన్సీ
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 10:22 AM

నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్‌లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్‌లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఏప్రిల్ 22వతేదీ నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగు నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ పాలన ముగిసిందని ఆ దేశాధినేత మైత్రిపాల సిరిసేన తెలిపారు. ఈ నెల 22 వ తేదీతో ఎమర్జెన్సీ పాలన ముగిసినట్లు ఆ దేశ అధికారిక ప్రభుత్వ న్యూస్ పోర్టల్‌లో ట్వీట్ చేశారు.

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్