ఇద్దరు బాక్సర్లకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు..?
రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం కోసం బాక్సర్లు వినేష్ పొగత్, భజరంగ్ పునియాల పేర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిఫార్సు చేసింది. గత రెండు సంవత్సరాలుగా రెజ్లింగ్లో పలు పతకాలు సాధించిన ఈ ఇద్దరూ.. క్రీడారంగంలోని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. ఇక వీరితో పాటు రాహుల్ అవేరే, హర్ప్రీత్ సింగ్, దివ్య కకరన్, పూజా ధండాలను అర్జున్ అవార్డులకు ఎంపిక చేసిన ఫెడరేషన్.. ద్రోణాచార్య అవార్డుకు వీరేంద్ర కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర […]
రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం కోసం బాక్సర్లు వినేష్ పొగత్, భజరంగ్ పునియాల పేర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిఫార్సు చేసింది. గత రెండు సంవత్సరాలుగా రెజ్లింగ్లో పలు పతకాలు సాధించిన ఈ ఇద్దరూ.. క్రీడారంగంలోని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. ఇక వీరితో పాటు రాహుల్ అవేరే, హర్ప్రీత్ సింగ్, దివ్య కకరన్, పూజా ధండాలను అర్జున్ అవార్డులకు ఎంపిక చేసిన ఫెడరేషన్.. ద్రోణాచార్య అవార్డుకు వీరేంద్ర కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్లను సిఫార్సు చేశారు. అలాగే భీమ్ సింగ్, జై ప్రకాశ్ పేర్లను ధ్యాన్చంద్ అవార్డుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిఫార్సు చేసింది.