ఇప్పటికైనా ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: సింధు హెచ్చరిక

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

ఇప్పటికైనా ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: సింధు హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2020 | 2:45 PM

PV Sindhu on rumors: అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఆమె ట్వీట్ చేశారు. అయితే పీవీ సింధుకు ఇంతలా కోపం రావడానికి ఓ కారణం ఉంది.

ప్రస్తుతం పీవీ సింధు లండన్‌లో ఉంటుండగా.. తల్లిదండ్రులు, కోచ్ గోపిచంద్‌తో గొడవ పడి సింధు అక్కడకు వెళ్లిందని కొన్ని వార్తలు వచ్చాయి. అంతేకాదు వ్యక్తిగత కారణాల వలన ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నట్లు ఓ జాతీయ పత్రికలో వెల్లడించారు. దీంతో వాటిపై ఒలింపిక్‌ పతక విజేత స్పందించారు. ”గటొరేడ్‌ స్పోర్స్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌లో నా న్యూట్రిషన్‌ పని మీద కొద్ది రోజుల క్రితం నేను లండన్‌కి వచ్చాను. మా తల్లిదండ్రులకే తెలిసే నేను ఇక్కడకు వచ్చా. నాకు, మా ఫ్యామిలీతో ఎలాంటి విబేధాలు లేవు. అయినా నా కెరీర్ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన నా తల్లిదండ్రులతో నాకు ఇబ్బందులు ఎందుకు ఉంటాయి.? నేను ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటా. వాళ్లు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. మా ఇంట్లో వారితో నేను రోజు మాట్లాడుతా. అలాగే అకడమీలో ట్రైనింగ్‌ ఫెసిలిటీ గురించి నా కోచ్‌ గోపిచంద్‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవు” అని స్పష్టం చేశారు. ఇక ఈ వార్త రాసిన రిపోర్టర్‌ ముందుగా నిజాలు తెలుసుకొని ఏదైనా రాయాలని, ఇప్పటికైనా ఆపకపోతే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని సింధు హెచ్చరించారు.

Read More:

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా పాజిటివ్‌

కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు