తెలుగు వార్తలు » క్రీడలు » ఇతర క్రీడలు
దేశం గర్వించదగ్గ పతకాలను అందించాడు. పాతికేళ్ల వయసు నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించాడు. కరాటేలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు.
రఫెల్ నాదల్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది జరిగే పలు పోటీల్లో పాల్గొనడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
టోక్యో ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో మొదలుకానున్నాయి. ఈ మేరకు పాల్గొనే దేశాలు ప్రాక్టీస్లో బిజీగా మారాయి. భారత్ నుంచి దాదాపు 99 మంది ఆటగాళ్లు.. 13కేటగిరీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు తెలిపింది. వారి నిర్లక్ష్యం కారణంగానే ఆయన మృతి చెందాడని..ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో ఏ మాత్రం పట్టించుకోలేదని దహియానా గినెలా మాడ్రిడ్..
Pullela Gopichand: డబ్బుకంటే..విలువలకే ప్రాధాన్యం ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణంగా డబ్బు సంపాదన కోసం ఏదైనా అవకాశం వస్తే చాలా మంది వదులుకోవడానికి ఇష్టపడరు. కొందరు మాత్రమే ఆ పని చేయగలరు.
Paul Pogba: యూరో కప్ సందర్భంగా నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఒక్కటే. ఈవెంట్ స్పాన్సరర్స్ గా ఉన్న కంపెనీల డ్రింక్ బాటిల్స్.
జులై-ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్ లో పతకం కోసం పోటీ పడే దేశాల్లో భారత పురుషుల హాకీ జట్టు తప్పకుండా ఉంటుందని మాజీ కోచ్ రోలెంట్ ఓల్ట్మన్స్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆటను అదే క్రీడాకారులకు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
టోక్యో ఒలింపిక్స్లో స్కేట్ బోర్డ్ ఈవెంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియాలో మొదటి మహిళా స్కేట్ బోర్డర్ అతితా వర్గీస్ గురించి, ఈమె భారత్లో ఈ క్రీడకు ప్రాణం ఎలా పోసిందో చూద్దాం..
1896 నుంచి 2016 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 15,683 పతకాలలో భారతదేశం కేవలం 28 మాత్రమే గెలుచుకుంది. మరో రెండు దేశాలతో కలిసి 53వ స్థానంలో కొనసాగుతోంది.
