ఐదో వన్డేలో భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఓటమి చవి చూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 273 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 237 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీనితో ఆస్ట్రేలియా 35 పరుగులు తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 3-2 తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (56) తప్ప మిగిలిన […]

ఐదో వన్డేలో భారత్ ఓటమి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:23 PM

ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఓటమి చవి చూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 273 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 237 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీనితో ఆస్ట్రేలియా 35 పరుగులు తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 3-2 తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (56) తప్ప మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అందరూ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు.  మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (12), కెప్టెన్ కోహ్లీ (20), రిషబ్ పంత్ (16), విజయ్ శంకర్ (16) లు తక్కువ స్కోర్స్ కే పెవిలియన్ కు చేరారు. రవీంద్ర జడేజా (0) డకౌట్ కాగా.. చివర్లో కేదార్ జాదవ్ (44), భువనేశ్వర్ కుమార్ (46)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్స్ పడగొట్టగా, పాట్ కమ్మిన్స్, రిచర్డ్ సన్, స్టయినిస్ లకు రెండేసి వికెట్స్.. లియోన్ కు ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(100), పీటర్ హ్యాండ్స్ కోంబ్(52) పరుగులు చేయగా.. చివర్లో బౌలర్ రిచర్డ్ సన్(29) పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా డీసెంట్ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. షమీ, జడేజా చెరో రెండేసి వికెట్స్..  కులదీప్ కు ఒక వికెట్ దక్కింది.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..