ఇంగ్లాండ్ జట్టుకు ఈజీగా 400 రన్స్.. అలెస్టర్ కుక్ జోస్యం

ప్రపంచకప్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ఆట తీరుతో అందరిని అలరిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. దీనితో ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఓ మీడియా సమావేశంలో ఈ మ్యాచ్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. కుక్ మాట్లాడుతూ..’ఇండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులు సాధిస్తుందని […]

ఇంగ్లాండ్ జట్టుకు ఈజీగా 400 రన్స్.. అలెస్టర్ కుక్ జోస్యం
Follow us

|

Updated on: Jun 30, 2019 | 4:55 PM

ప్రపంచకప్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ఆట తీరుతో అందరిని అలరిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. దీనితో ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఓ మీడియా సమావేశంలో ఈ మ్యాచ్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

కుక్ మాట్లాడుతూ..’ఇండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులు సాధిస్తుందని చెప్పాడు. ఆ జట్టులో అపారమైన సామర్ధ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని.. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరగని ఇండియాపై 400 పరుగులు చేయడం ఖాయం’ అని తేల్చి చెప్పాడు.

మరోవైపు ప్రపంచకప్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఇటీవల ఆడిన మూడు మ్యాచ్‌లలో పరాజయం ఎదుర్కొని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ వారికి అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు.. భారత్ బౌలింగ్‌ను ఆటాడుకుంటున్నారు. బెయిర్‌స్టో, రాయ్‌లు అర్ధసెంచరీలతో అదరగొట్టారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోయి 180 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(98), రూట్ (11) క్రీజులో ఉన్నారు.  జాసన్ రాయ్ 66 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు