తెలుగు వార్తలు » క్రీడలు » క్రికెట్ » Page 156
ఐపీఎల్ 12వ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్ఠానికి 184 పరుగులు చేసింది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో) చెలరేగారు. ఇక
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు ను యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అధిగమించాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ రికార్డు కాదులేండి.. ఐపీఎల్ రికార్డు. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తో చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై బౌలర్లను ఊచకోత చేస్తూ 18 బంతులలోనే 50 పరుగులు చేశాడు. దీనితో గతం
ఆసీస్తో జరిగిన సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐపీఎల్-12లో వీరవిహారం చేశాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మూడో మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్తో ఆడిన మొదటి మ్యాచ్లో రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి 27 బంతుల్లో 78 (7×4, 7×6) పర�
ఐపిఎల్: ఐపీఎల్ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన కిక్ దొరికింది. కోల్కతా, హైదరాబాద్ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్ మెరుపులు లీగ్లో జోష్ తెచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవ రికార్డు సొంతం చేసుకున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఏడాది పేరు, దుస్తులు రంగు మార్చి బరిలోకి దిగింది. ఐపీఎల్ 12వ సీజన్ తన తొలి మ్యాచ్ ను విజయంతో ఆరంభించింది. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో సీజన్ – 12లో రెండవ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ముందుగా సన్రైజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్కు సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భుజం గాయం కా�
చెన్నై: ఐపీఎల్ అంటే ధనాధన్ షాట్లు… ఫటాఫట్ మెరుపులు… కానీ ఆనవాయితీకి భిన్నంగా, విధ్వంసానికి విరుద్ధంగా 12వ సీజన్ మొదలైంది. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. కోహ్లి, డివిలియర్స్లాంటి బ్యాటింగ్ హేమాహేమీలున్న జట్టుపై ధోని సేన స్పిన్తో విన్నయింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనలో సత్తా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్-12 సీజన్లో తొలి మ్యాచ్లోనే తన సత్తా చాటి శభాస్ అనిపించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక కాట్ అండ్ బౌల్డ్లు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో భజ్జీ.. మొయిన్ అ�
ముంబయి: ఐపీఎల్ టోర్నీ మెదలవకముందే ముంబయి ఇండియన్స్కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ మొదటి ఆరు మ్యాచులకు దూరం కానున్నాడు. ప్రపంచకప్ ఆటగాళ్ల ఎంపిక కోసం జరుగుతున్న టోర్నీలో మలింగ పాల్గొనాల్సి ఉంది. రానున్న ప్రపంచకప్లో చోటు సంపాదించాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ప్రతిభ నిరూపించాల్సి ఉంటుంద
చెన్నై: క్రికెట్ అభిమానులను ఎంతగానే అభిమానించే ఐపీఎల్ మొదటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టె�