తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం » Page 59
విభిన్నజాతులు, మతాలకు నెలవై వైవిధ్యాలకు కొలువైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి..
RSS chief Mahesh Bhagwat : "రైతు రాజు" అనే నినాదం నిజం కావాలన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్. జీవులకు హాని చేసే రసాయన..
కలియుగ వైకుంఠంగా పేరుపొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ శ్రీవెంకటేశ్వరుడు స్యయంగా వెలిశాడని ప్రతీతి. పూర్వం తిరుమలగిరిపై
ప్రస్తుత కాలంలో చాలా మంది రాశిఫలాలను విశ్వసిస్తుంటారు. వారు ఏదైన పని మొదలు పెట్టాలన్నా.. లేదా ఈరోజు వారి భవిష్యత్తు ఏలా ఉందనేది తెలుసుకోవడానికి
హిందూ సాంప్రదాయంలో పూజా పారాయణంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మన దేశంలో పూజా చేసాకే రోజును ప్రారంభిస్తుంటారు. సనాతన ధర్మంలో
ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు.
మాఘ పూర్ణిమకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆరోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, ధానం చేయడం
Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది.
అమ్మవారి ఆలయంలో మొదటిసారి పాపభీతి కనిపిస్తోంది. దుర్గమ్మ ఆగ్రహిస్తుందని కాదు...ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న భయం...
భారతీయుల ప్రధాన పండుగలలో విజయ దశమి లేదా దసరా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు ర�
విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్వనమివ్వనున్నారు. తొలిరోజైన నేడు అమ్మవారు స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించన�
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమటి మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరిం
శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 30న శ్రీవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరు సమీపంలో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్
బంగారం… స్తంభాలు బంగారం… వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం… అన్నీ బంగారంతో చేసినవే. తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం! వంద ఎకరాల విస్తీర్ణం… 1500 కిలోల బంగారం… 400 మంది శిల్పులు… ఆరేళ్ల నిరంతర శ్రమ… అద్భుతమైన శిల్ప చాతుర్యం… సుమారు 600 కోట్ల రూపాయలు… వెరసి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 29వ తేదీ ఆదివారం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 30న సాయంత్రం 5.23 నుంచి 6 గంటల మధ్య మీనా లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ధ్వజారోహణం అనంతరం శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎ�
రేపటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో అమ్మవారు తొలిరోజు దర్శనమీయనున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో దర్శనమివ్వనున్నారు. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 30న బాలత్రిపురసుందరీదేవి, అక్టోబర్ 1న గాయత్రీ దేవి, 2న అన్న
మూలవిరాట్ వ్రక్షస్థలంలో ప్రతిస్టించబడిన మహాలక్ష్మి ఎవరు ? ఆ లక్ష్మిదేవి మహిమలెంటి ? శ్రీవారి వ్రక్షస్థలంపై ఎవరు ప్రతిస్టించారు ? శుక్రవారం నాడు శ్రీ మన్నారాయణునికి అభిషేకం ఎంధుకు నిర్వహిస్తారు ? అసలు వైకుంట నాధుడ్ని శ్రీనివాసుడుగా ఎంధుకు పిలుస్తారు ? ప్రపంచంలో ఏ ఇతర దేవాలయాలకు రాని ధన, జన ఆకర్షణ పెరగడానికి కారణాలెం�
తిరుమల చరిత్రకు పురాతన నాణేల సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో మొట్టమొదటి సారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చిన పంచ్ మార్డ్క్(విద్ధాంత నాణేలు) మొదలుకొని ఎందరో చక్రవర్తులు, రారాజులు తిరుమల శ్రీనివాసునికి కానుకల రూపంలో సమర్పించిన నాణేలలో ఆనాటి బారతదేశ చరిత్రను, సంస్కృతిని, �
భక్తుల పాలిటి కొంగుబంగరంగా తిరుమలలో వెలసిన శ్రీమన్నారాయునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే వార్సికోత్సవాలలో అత్యంత విశిష్టమైనది, వైభవోపేతంగా నిర్వహించేది బ్రహ్మోత్సవాలు. జగత్కాల్యాణం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడే భూవికి దిగివచ్చి మ