తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం » Page 5
RASI PHALALU- 2021 ON JUNE 07 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నింటిని రాజులు, భక్తులు వంశస్థుల తమకున్న దేవుడిపై భక్తిని చాటిచేప్పెందుకు నిర్మించారు. మరికొన్ని దేవాలయాల్లోని దేవతలు స్వయంభులుగా వెలిశారు.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లుగా పూజలు అందుకుంటున్నారు. అటువంటి ఆలయాల్లో ఒకటి కుక్కే
Peepal Tree: హిందువులు పవిత్రం భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో ఒకటి రావి చెట్టు. ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. రావి ఆకులు,..
Today Horoscope : ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం..
Haj 2021: ఈ ఏడాది వార్షిక హజ్ తీర్థయాత్ర సాధ్యమవుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని, ఈ నిర్ణయం సౌదీ అరేబియా ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శనివారం అన్నారు.
Zodiac Signs: కొంతమందికి ఏదన్నా విషయం గురించి తెలిసింది అంటే చాలు.. ఇక అది ఎవరికో ఒకరికి చెప్పేవరకూ మనశ్శాంతి ఉండదు. అటువంటి వారు తమ మనసులో ఏదీ దాచుకోరు.
Manasa Devi Temple: నాగ దోషం, రాహు కేతు దోషం ఉన్నవారు ఎక్కువగా శ్రీకాళ హస్తికి వెళ్లి పూజలు చేయించుకుంటారు అన్న సంగతి విదితమే.. అయితే పచ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అరుదైన మనసాదేవి ఆలయం కూడా రాహుకేతు పూజకు ప్రసిద్జి అన్న సంగతి కొంతమందికే తెలుసు.. ఈరోజు ముక్కామలలోని మనసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం.
Ayurvedic Treatment: ఆయుస్సుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం. ఇది భారత దేశంలో అతిపురాతనమైన వైద్యం. 5000 సంవత్సరాలకు పూర్వం ఆధ్యాత్మిక గడ్డ అయిన..
Hanuman Birthplace: ఆంజనేయుడి జన్మస్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది. అంజనాద్రి హనుమంతుడి జన్మస్తానం అంటూ ప్రకటించిన టీటీడీ కమిటీకి ప్రామాణికత...
మహావిష్ణు అవతారాలలో నాల్గవ అవతారమే ఈ నరసింహ అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహ స్వామిగా అవతరించాడట.
RASI PHALALU- 2021 ON MAY 25 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ
Suryaprabha Vahanam: ఏడో రోజైన సోమవారం ఉదయం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
హనుమాన్ చాలీసా అంటే.. రామభక్త ఆంజనేయుడుని స్తుతిస్తూ రాసిన 40 చతుర్భుజాలు. ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు తొలగడానికి హనుమాన్ చాలీసా చదవాలని హిందువుల నమ్మకం. దీనిని గోస్వామి తులసీదాస్ రచించారు. కానీ ఈ చాలీసాను అక్బర్ నిర్బంధించిన జైలులో రాసారట.
RASI PHALALU- 2021 ON MAY 24 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
Horoscope: ప్రేమ-వివాహం విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ తమ సంబంధాన్ని నిజాయితీ కలిగిన నమ్మకమైన వ్యక్తితో జరగాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి తన తరపున పూర్తి చిత్తశుద్ధితో సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు.
వాస్తు ప్రభావం మన జీవితంపై ఎక్కువగానే ఉంటుంది. నూతనంగా ఇల్లు కట్టే వారు వాస్తు ప్రకారం కడుతుంటారు. అలాగే ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తుప్రకారం అమరుస్తుంటారు. అయితే ఇంటికి అమర్చే కిటికీలను తయారు చేసేప్పుడు కూడా కొన్ని వస్తువులను గుర్తుంచుకోవాలి. అవెంటో తెలుసుకుందామా.
chevireddy bhaskar reddy: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన మొదలు పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆయుర్వేద విభాగం పరిశీలన చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ...
Rasi Phalalu On may 23rd 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే
Garuda Puranam: నారాయణుడు.. ఆ స్వామి వాహనం అయిన గరుడ పక్షి మధ్యం ఒకసారి సంభాషణ జరిగిందట. ప్రజలకు భక్తి, ఆసక్తి, త్యాగం, తపస్సు, దాతృత్వం, ధర్మం గురించి ఎలా తెలుస్తుంది అని. ఇందుకు సంబంధించిన విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అనే విషయాన్ని ఎలా గుర్తించాలనే విషయం అందులో స్పష్టంగా ఉం
