తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం » Page 2
విభిన్నజాతులు, మతాలకు నెలవై వైవిధ్యాలకు కొలువైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి..
RSS chief Mahesh Bhagwat : "రైతు రాజు" అనే నినాదం నిజం కావాలన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్. జీవులకు హాని చేసే రసాయన..
కలియుగ వైకుంఠంగా పేరుపొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ శ్రీవెంకటేశ్వరుడు స్యయంగా వెలిశాడని ప్రతీతి. పూర్వం తిరుమలగిరిపై
ప్రస్తుత కాలంలో చాలా మంది రాశిఫలాలను విశ్వసిస్తుంటారు. వారు ఏదైన పని మొదలు పెట్టాలన్నా.. లేదా ఈరోజు వారి భవిష్యత్తు ఏలా ఉందనేది తెలుసుకోవడానికి
హిందూ సాంప్రదాయంలో పూజా పారాయణంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మన దేశంలో పూజా చేసాకే రోజును ప్రారంభిస్తుంటారు. సనాతన ధర్మంలో
ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు.
మాఘ పూర్ణిమకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆరోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, ధానం చేయడం
Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది.
అమ్మవారి ఆలయంలో మొదటిసారి పాపభీతి కనిపిస్తోంది. దుర్గమ్మ ఆగ్రహిస్తుందని కాదు...ఏసీబీ దాడులతో ఎవరి సీటుకు ఎసరొస్తుందోనన్న భయం...
Horoscope Today: ప్రతీరోజు చాలా మంది ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అది వాహన కొనుగోలు అయ్యుండొచ్చు, నూతన పెట్టుబడులు..
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అత్యంత వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.
సోమవారం శివుడికి ప్రీతీకరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతుంటారు. పిలిస్తే పలుకుతాడని.. ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని.. అందుకే మహాదేవుడిని భోళాశంకరుడు
Horoscope Today: నేడు మరో వారం మొదలైంది. ఈ నేపథ్యంలో మనలో చాలా మంది కొత్త పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటం. అదే సమయంలో కొన్ని ప్రయాణాలను కూడా ప్లాన్ చేసుకుంటుంటాం. అయితే..
ఈ రోజు (21-ఫిబ్రవరి-2021)న మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని. పనులు ప్రారంభించాలా.? వాయిదా వేసుకోవాలా.? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.. ఏ దేవుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి..
వైష్ణవి దేవి దేవాలయం త్రికూట పర్వత మీద పురాతన గుహలో ఉంది. వైష్ణో దేవి అంటే.. మహాంకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి దేవతలకు
Ayodhya ram mandir: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామమందిరం కోసం ఉత్తరప్రదేశ్..
Horoscope Today: మనం ప్రతి రోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదా ఇతర వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి ఎలాంటి అంశాలు వివాదానికి దారి తీస్తాయి.. ఏవి మనకు అనుకూలిస్తాయి. లాంటి వివరాలు తెలుసుకొని పనులు ప్రారంభించడం...
పురణాల్లో ప్రతి వారంలో ప్రతిరోజూ ఏదోఒక దేవతలకు అంకితం చేసి ఉంది. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరిజిల్లా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది చేరుకున్నారు. ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ దగ్గర హెలిప్యాడ్కు..