Srisailam: శ్రీశైలంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు.. నెల రోజుల్లో దేవాలయ ఆదాయం ఎంతో తెలుసా.?
మహా పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీకమాసం చివరి రోజైన బుధవారం అమవాస్య రోజున భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఏడాది మల్లన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది.
Most Read Stories