స్పీకర్ ఎదుట హాజరైన రెబల్ ఎమ్మెల్యేలు!
కర్ణాటక అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. రాజ్యాంగాన్ని అనుసరించే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నేను ఎవరిని రక్షించడం లేదు వ్యతిరేకించడం లేదని ఆయన తెలిపారు. నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రమేష్ వివరించారు. రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు. స్పీకర్ కార్యాలయానికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తామని తెలిపారు. నాకు నేను సంతృప్తి చెందినప్పుడే రాజీనామాలు ఆమోదిస్తానని రమేష్ అన్నారు. […]
కర్ణాటక అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. రాజ్యాంగాన్ని అనుసరించే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నేను ఎవరిని రక్షించడం లేదు వ్యతిరేకించడం లేదని ఆయన తెలిపారు. నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రమేష్ వివరించారు. రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు. స్పీకర్ కార్యాలయానికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తామని తెలిపారు. నాకు నేను సంతృప్తి చెందినప్పుడే రాజీనామాలు ఆమోదిస్తానని రమేష్ అన్నారు. తాజాగా కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది.
Karnataka Assembly Speaker KR Ramesh Kumar: I need to examine these resignations (of rebel MLAs) all night and ascertain if they are genuine. pic.twitter.com/cLZY5Jk8cn
— ANI (@ANI) July 11, 2019
Karnataka Speaker KR Ramesh: MLAs don't communicate to me & rush to the Governor. What can he do? Is it not misuse? They approached the SC. My obligation is to people of this state & Constitution of the country. I am delaying because I love this land. I am not acting in haste. https://t.co/Qg61zlOzWh
— ANI (@ANI) July 11, 2019
#WATCH live from Bengaluru: #Karnataka assembly speaker KR Ramesh Kumar addresses the media at Vidhana Soudha after meeting rebel MLAs. https://t.co/dNfMThEfEf
— ANI (@ANI) July 11, 2019