స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..!
రంగారెడ్డి: గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి: గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు.