విషాదం… అగ్ని ప్రమాదంలో తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం

ఉత్తర్​ప్రదేశ్‌లో విషాదం జరిగింది.  ఘాజియాబాద్​లోని.. లోనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో పర్వీన్(40) అనే మహిళతో పాటు ఆమె కుమారులు అబ్దుల్​ అహాద్, అబ్దుల్​ అజీమ్​..కూతుళ్లు రతియా, ఫాత్మా, సాహిమా మృత్యువాతపడ్డారు. పిల్లలంతా కూడా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారే. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి .  

విషాదం... అగ్ని ప్రమాదంలో తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం
Follow us

|

Updated on: Dec 30, 2019 | 9:09 PM

ఉత్తర్​ప్రదేశ్‌లో విషాదం జరిగింది.  ఘాజియాబాద్​లోని.. లోనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో పర్వీన్(40) అనే మహిళతో పాటు ఆమె కుమారులు అబ్దుల్​ అహాద్, అబ్దుల్​ అజీమ్​..కూతుళ్లు రతియా, ఫాత్మా, సాహిమా మృత్యువాతపడ్డారు. పిల్లలంతా కూడా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారే. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి

.