డిసెంబర్‌లో త్రిష, శింబు పెళ్లి..!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు త్రిష, శింబు పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి

డిసెంబర్‌లో త్రిష, శింబు పెళ్లి..!
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2020 | 5:39 PM

Simbu Trisha marriage: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు త్రిష, శింబు పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిని ఆ ఇద్దరు ఖండించకపోవడంతో వాటికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్‌లో వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం.

కాగా అలై, విన్నైతాండి వరువాయ చిత్రాల్లో కలిసి నటించిన శింబు, త్రిష.. లాక్‌డౌన్‌లో గౌతమ్‌ మీనన్ తెరకెక్కించిన కార్తీక్ డయల్‌ సైత ఎన్ అనే షార్ట్‌ ఫిలింలోనూ కనిపించారు. ఇక వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో శింబు సైతం పలు ఇంటర్వ్యూలో త్రిష గురించి చెప్పుకొచ్చారు. త్రిష తనకు మంచి స్నేహితురాలు అని, ప్రతి పరిస్థితుల్లోనూ ఆమె తనకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఇక మరోవైపు వీరు పెళ్లి చేసుకుంటే బావుంటుందని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Read More:

అంత గొప్ప మానవతావాది.. 15 ఏళ్లుగా పన్ను ఎగ్గొట్టారా..!

కరోనాకు ఆ నాలుగు మందులు పనిచేయవు: డబ్ల్యూహెచ్‌ఓ

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..