శృతి హాసన్‌తో నాగ్ అశ్విన్ వెబ్ ఫిల్మ్ !

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది శృతి హాసన్. మధ్యలో అనూహ్యంగా బ్రేక్ తీసుకుంది.  ప్రజంట్ రవితేజ సరసన క్రాక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శృతి హాసన్‌తో నాగ్ అశ్విన్ వెబ్ ఫిల్మ్ !
Follow us

|

Updated on: Sep 24, 2020 | 11:22 PM

Sruthi Hassan : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది శృతి హాసన్. మధ్యలో అనూహ్యంగా బ్రేక్ తీసుకుంది.  ప్రజంట్ రవితేజ సరసన క్రాక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ హాట్ బ్యూటీ ఓ వెబ్ ఫిల్మ్  లో నటిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ , ‘మహానటి’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ నాగ్  అశ్విన్ డైరెక్షన్ లో శృతి వెబ్ సిరీస్ చేయనున్నట్లు సమాచారం.  నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుత సినిమాలు,  కరోనా ప్రభావం కారణంగా ఈ ప్రాజెక్టు మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

కాబట్టి ఈ గ్యాపులో ఓ వెబ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ‘నెట్ ఫ్లిక్స్’ వారితో అగ్రిమెంట్ కూడా కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ కూడా వేశారట. దాదాపు ఓ 30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిల్మ్ లో శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.

Also Read :

మరోసారి చిరు, బాలయ్యల బాక్సాఫీస్ వార్ !

మెగా మేనల్లుళ్ల జోరు !

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు