39 అంగుళాల షింకో ఎల్ఈడీ టీవీ రూ.13,990 మాత్రమే

ఇప్పటివరకు మన దేశంలోని మొబైల్ మార్కెట్‌లోకి మాత్రమే వచ్చిన చైనీస్ కంపెనీలు.. ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌లోకి దూసుకొచ్చేస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీతో చైనాకు చెందిన షింకో కంపెనీ అతి తక్కువ‌ ధరల్లో అతిపెద్ద ఎల్‌ఈడీ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షింకో ఎస్ఓ4ఎ 39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13,990 మాత్రమే. హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. 4కె ప్లేబ్యాక్‌కు సపోర్టు […]

39 అంగుళాల షింకో ఎల్ఈడీ టీవీ రూ.13,990 మాత్రమే
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 6:11 PM

ఇప్పటివరకు మన దేశంలోని మొబైల్ మార్కెట్‌లోకి మాత్రమే వచ్చిన చైనీస్ కంపెనీలు.. ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌లోకి దూసుకొచ్చేస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీతో చైనాకు చెందిన షింకో కంపెనీ అతి తక్కువ‌ ధరల్లో అతిపెద్ద ఎల్‌ఈడీ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షింకో ఎస్ఓ4ఎ 39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13,990 మాత్రమే. హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. 4కె ప్లేబ్యాక్‌కు సపోర్టు చేస్తుంది. యూఎస్‌బీ టు యూఎస్‌బీ ఫైల్ ట్రాన్స్‌ఫర్, 20 వాట్స్ స్పీకర్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్ ఉన్నాయి.