ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులతోపాటు పలు విషయాల్లో ఊరటనివ్వడంతో బడ్జెట్ రోజున మార్కెట్లు పుంజుకున్నాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులపై గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. చాలా మీడియా నివేదికలలో.. ఎల్ఐసీ ఈ పెట్టుబడి మునిగిపోవడం గురించి..
ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు స్టాక్ మార్కెట్ అస్థిరత కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఈ మాయ ప్రపంచంలో పెట్టుబడి పెట్టేముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు ఈ చిట్కాలకు శ్రద్ధ వహిస్తే, మీరు మునిగిపోకుండా మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు.
38 ఏళ్ల ఓ అంబులెన్స్ డ్రైవర్.. అతని సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో 10లక్షల కోట్లకు...
Stock Market: స్టాక్ మార్కెట్స్లో ప్రభంజనం సృష్టిస్తూ.. అదరగొడుతోన్న అదానీ గ్రూప్కి చుక్కెదురయ్యింది. గత కొంతకాలంగా స్టాక్మార్కెట్లో శరవేగంతో దూసుకెళ్ళిన అదానీ గ్రూప్ షేర్లు మొట్టమొదటిసారి ఢమాల్మన్నాయి.
ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగ భద్రత కొరవడిన నేపథ్యంలో అందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు బెస్ట్ పొదుపు పథకాల కోసం అన్వేషణ చేస్తున్నారు. సురక్షిత పెట్టుబడి పథకాలైన పీపీఎఫ్, ఎఫ్డీ వంటి వాటితో పాటు మార్కెట్ ఒడిదొడుకులకు లోనయ్యే మ్యూచువల్ ఫండ్స్పై కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడటం లేదు.
National Pension System: భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం చాలా మంది నేషనల్ పెన్షన్ సిస్టమ్లో తమ నగదు పొదుపు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పథకంలో పొదుపు చేసిన చందాదారుడు మరణిస్తే అతడి డెట్ బెనిఫిట్స్ ఎలా పొందాలనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఏదైనా..
మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అక్కడ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందనే అందరూ అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ తో పాటు బంగారంపై చేసే..
రెండున్నరేళ్లలో 300 శాతానికి పైగా రాబడిని ఇస్తూ షేరు ధర ప్రస్తుతం రూ.810 చేరింది.