సెన్సెక్స్ 245, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో ట్రేడ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెకస్ 245 పాయింట్లు నష్టపోయి 37,737 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,239 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఓఎమ్సీ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్పీసీల్, బీపీసీఎల్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎస్ బ్యాంక్, డిష్ టీవీ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, పీఎన్బీ, ఆదాని పవర్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

సెన్సెక్స్ 245, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో ట్రేడ్
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2019 | 11:49 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెకస్ 245 పాయింట్లు నష్టపోయి 37,737 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,239 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఓఎమ్సీ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్పీసీల్, బీపీసీఎల్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎస్ బ్యాంక్, డిష్ టీవీ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, పీఎన్బీ, ఆదాని పవర్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.