ఆ మంత్రిపై రేప్ ఆరోపణలు తీవ్రమైనవి, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఎన్సీపీ నేత శరద్ పవార్

తమ రాష్ట్రంలో ధనుంజయ్ ముండే అనే మంత్రిపై వచ్చిన రేప్ ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.

ఆ మంత్రిపై రేప్ ఆరోపణలు తీవ్రమైనవి, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఎన్సీపీ నేత శరద్ పవార్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 14, 2021 | 6:42 PM

తమ రాష్ట్రంలో ధనుంజయ్ ముండే అనే మంత్రిపై వచ్చిన రేప్ ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఈ మంత్రి వ్యవహారాన్ని పార్టీలో చర్చించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు ఆషామాషీ కాదన్నారు. తనను ముండే నిన్న కలిశారని, తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ సోదరితో తనకు రిలేషన్ షిప్ ఉందన్న విషయాన్ని అంగీకరించాడని ఆయన తెలిపారు. అయితే ఈ మహిళ దీన్ని అడ్డుపెట్టుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ముండే చెప్పాడని పవార్ పేర్కొన్నారు. ఏమైనా…. ఇతడు రాజీనామా చేయాలా, అవసరం లేదా అన్న అంశాన్ని పార్టీ సహచరులతో చర్చిస్తామన్నారు.

ఈ మంత్రిగారు లోగడ బీజేపీలో కొంతకాలం ఉండి ఆ తరువాత ఎన్సీపీలో చేరాడు. ఇక తన రాజీనామా విషయమై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తానని ముండే అంటున్నారు.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..