లాక్‌డౌన్ ఎఫెక్ట్ః ఏడుగురి మ‌ధ్య‌నే ముచ్చ‌ట‌గా మూడు ముళ్లు

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో  నియంత్ర‌ణ‌కు సామాజిక దూరం ఒక్క‌టే మార్గం అని చెబుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. ఇక పెళ్లిల కోసం ముహూర్తాలు పెట్టుకున్న‌వాళ్లు చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఉన్నంత‌లో కానిచ్చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలోనూ రెండు పెళ్లిళ్లు అంతే సింపుల్‌గా పూర్తి చేశారు. వివ‌రాల్లోకి వెళితే… విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి..గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు […]

లాక్‌డౌన్ ఎఫెక్ట్ః ఏడుగురి మ‌ధ్య‌నే ముచ్చ‌ట‌గా మూడు ముళ్లు
Follow us

|

Updated on: Apr 10, 2020 | 2:22 PM

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో  నియంత్ర‌ణ‌కు సామాజిక దూరం ఒక్క‌టే మార్గం అని చెబుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. ఇక పెళ్లిల కోసం ముహూర్తాలు పెట్టుకున్న‌వాళ్లు చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఉన్నంత‌లో కానిచ్చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలోనూ రెండు పెళ్లిళ్లు అంతే సింపుల్‌గా పూర్తి చేశారు. వివ‌రాల్లోకి వెళితే…
విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి..గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు, తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావుతో పాటు ఏడుగురు మాత్రమే ఉండేటట్లు పెళ్లి తతంగం పూర్తి చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు వివాహ వేడుక‌లు జ‌రిగాయి.  కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి తతంగం పూర్తి చేసేందుకు అనుమతులు ఉండటంతో తంతుపూర్తి చేశారు కుటుంబీకులు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!