నిమ్స్‌ సిబ్బందికి కరోనా..!

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజగా పంజాగుట్టలోని నిమ్స్‌(నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందిగా గుర్తించినట్లు సమాచారం. నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది పీజీ మెడికోలు కరోనా వైరస్ మహమ్మారి బారినపడటం కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా నిమ్స్‌లోని వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో.. […]

నిమ్స్‌ సిబ్బందికి కరోనా..!
Follow us

|

Updated on: Jun 03, 2020 | 2:15 PM

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజగా పంజాగుట్టలోని నిమ్స్‌(నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందిగా గుర్తించినట్లు సమాచారం.

నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది పీజీ మెడికోలు కరోనా వైరస్ మహమ్మారి బారినపడటం కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా నిమ్స్‌లోని వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో.. వైద్య వర్గాలతోపాటు అక్కడ చికిత్స పొందతున్నవారిలో ఆందోళన మొదలైంది.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు