శ్రావణి కేసులో కీలక మలుపు..
టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన పంజాగుట్టలోని ఓ హోటల్లో శ్రావణి, దేవరాజ్ కలుసుకున్నారు.
Serial Actress Sravani Case: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన పంజాగుట్టలోని ఓ హోటల్లో శ్రావణి, దేవరాజ్ కలుసుకున్నారు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన సాయి.. రోడ్డు మీద శ్రావణితో వాగ్వాదానికి దిగాడు. ఆటో ఎక్కే వరకు ఆమెను బెదిరించాడు. వారిద్దరూ గొడవపడే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ఎస్.ఆర్.నగర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారనుంది.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..