దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లలో మోదీ మానియా కొనసాగుతోంది. ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో లాభాల బాట పట్టిన మార్కెట్లలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. కొనుగోళ్ల వెల్లువతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12వేల పాయింట్ల మార్క్ను క్రాస్ చేయగా, సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 40వేల పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది. ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, […]
స్టాక్ మార్కెట్లలో మోదీ మానియా కొనసాగుతోంది. ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో లాభాల బాట పట్టిన మార్కెట్లలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. కొనుగోళ్ల వెల్లువతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12వేల పాయింట్ల మార్క్ను క్రాస్ చేయగా, సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 40వేల పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది. ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ఇండియా, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండిగో, టాటాస్టీల్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.